చిలకలూరిపేట పట్టణంలో 17-07-2021,శనివారం నాడు మొత్తం 2 కేసులు నమోదు అయ్యాయి.
పురుషోత్తమపట్నం లో - 2 గా నమోదు అయ్యాయి.
కరోనా కేసులు తగ్గుతున్నాయి అని మాస్క్ లేకుండా బయటకి వస్తే పరాధరుసుము వెయ్యటానికి టౌన్ పోలీసువారు రెడీగా మీకోసమే వేచివున్నారు జాగ్రత్త. రాష్ట్రం మొత్తం ఎవరి వ్యాపారాలు వారు చేసుకుంటూ కరోనా ప్రోటోకాల్ పాటిస్తూన్నారు. మన పట్టణంలో మాత్రం కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కరోనా ప్రోటోకాల్ పాటించండి 🙏.
No comments:
Post a Comment