చిలకలూరిపేట పట్టణంలో సినీ నటుడు,హిందుపూర్ MLA బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బసవతారకరామ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో భారీ కేకును మాజీ మునిసిపల్ ఛైర్మెన్ అయిన గంజి చంచు కుమారి గారితో కట్ చేసి నిరుపేదలకు 100 మందికి ఆహరం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పండు శ్రీను, కంచర్ల వెంకటేష్, గంజి మోహన్, గాలం కోటి, మద్దిబోయిన శివ, పేరయ్య, గోపిదేశి వెంకటేష్ పాల్గొన్నారు.
అలాగే పట్టాన టీడీపీ ఆఫీస్ నందు కూడా తెలుగు యువత నాయకులూ ఏలూరి నాగేశ్వరరావు గారు భారీ కేక్ ఎర్పాటు చేసారు. ముఖ్య అతిధిగా RK హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామకృష్ణ గారు విచ్చేసి కేక్ కట్ చేసారు.
ఈ రోజే జిల్లా SC నాయకులు ఇనగంటి జగదీష్ గారి పుట్టిన రోజు కూడా కలిసి రావటంతో అయన కూడా కేక్ కట్ చేసారు. ఈ సందర్భంలో కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు గారు, మల్లి బాబు గారు, పిల్లి కోటి గారు, అజారుద్దీన్ గారు, రవి గారు, అబ్దుల్ బాషా, శ్రీన, హరి బాబు, వేణు తదితరులు టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు యువత, పాల్గొన్నారు.
No comments:
Post a Comment