చిలకలూరిపేటలో మార్కెట్ ప్రాంతం అంతా కొనసాగుతున్న ఆంక్షలు
పట్టణంలో కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్న కారణంగా ఎప్పుడు రద్దీగా ఉంటే మార్కెట్ పరిసర ప్రాంతాలు అయిన చలివేంద్రం బజార్, గోల్డ్ షాప్ బజార్ల, మెయిన్ రోడ్డు బజార్లో బారికేడ్స్ ఏర్పాటు చేసి వాహనాలను రాకుండా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. దీని వలన రద్దీ తగ్గి ప్రజలు తమ తమ పనులను త్వరగా పూర్తి చేసుకొని నిర్ణిత సమయంలో ఇళ్లకు చేరుకుంటున్నారు.
No comments:
Post a Comment