చిలకలూరిపేట పట్టణములో టీడీపీ,వైస్సార్సీపీ,సిపిఐ,సిపిఎం, కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు బంద్ జరుగుతుంది. బంద్ సందర్భంగా పట్టణంలోని కాలేజీలు,స్కూలు మూతపడ్డాయి. ఉదయం నుండే APSRTC బస్సులు నిలిపివెయ్యబడ్డాయి. అలాగే వ్యాపారులు బంద్ కి సహకరిస్తూ షాప్స్ మూసివేశారు. అయితే పొద్దున చలివేంద్రం బజార్,మెయిన్ రోడ్ లో కొంచం హడావిడి కనిపించినా తర్వాత దుకాణాలు అన్ని మూసివేసి వారీ మద్దతు తెలియచేసారు. పట్టణంలో అఖిలపక్షం, కార్మికసంఘాలు,ప్రజాసంఘాలు భారీ ర్యాలీ తో పురవీధులలో తిరిగి కొత్తగా ఎర్పాటుచేసిన రైతు చట్టాలను , పెరుగుతున్న పెట్రోల్ & డీజిల్, నిత్యవసర సరుకుల ధరలు , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రదర్శనలూ చేస్తూ దుకాణాలను,బ్యాంకులను స్వచ్చంధంగా మూసివేసి బంద్ కి సహకరించాలి అని కోరారు.
Home »
» చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
చిలకలూరిపేటలో కొనసాగుతున్న భారత్ బంద్ - రోడ్ల పైకి రాని RTC బస్సులు, మతపడ్డా స్కూలు,కాలేజీలు
No comments:
Post a Comment