పట్టణం లో కరోనా పంజా
చిలకలూరిపేట లో శుక్రవారం 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి వాటి వివరాలు :--
పట్టణం లో కరోనా పంజా
పట్టణంలో కరోనా ఉదృతి రోజు రోజుకి పెరిగిపోతుంది . తాజాగా 8 కేసులు నమోదు అయ్యాయి .
ఎన్టీఆర్ కాలనీలో 1 కేసు , గుండయ్య తోటలో 1, సుభాని నగర్ లో 1 కేసు, పద్మశాలి పేటలో 1 కేసు కృష్ణారెడ్డి నగర్ లో 1 కేసు గుర్రాలచావిడీ ఉర్దూ స్కూల్ బజార్ లో 1 కేసు , మరో 2 కేసులు చొప్పున మొత్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి . కావున పట్టణ ప్రజలు బయటకి వచ్చినపుడు జాగ్రత్తలు పాటించాలి
No comments:
Post a Comment